సిరిరాజా :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయి. ఈనెల అంటే ఆగస్టు 25న సిబిఐ కోర్టులో ఏపీసిఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులకు సంబంధించి బెయిలు రద్దయితే రాష్ట్ర భవిష్యత్తు ఏంటన్నదిప్రశ్నార్థకంగా మారనుంది. ఒక వేళ బెయిలు రద్దయితే కచ్చితంగా...